Sunday 11th January 2026
12:07:03 PM
Home > తాజా > న్యూ ఇయర్ వేడుకలు.. మెట్రో ప్రయాణీకులకు ముఖ్య గమనిక!

న్యూ ఇయర్ వేడుకలు.. మెట్రో ప్రయాణీకులకు ముఖ్య గమనిక!

Metro

Hyderabad Metro | నూతన సంవత్సరం వేడుకల నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో  ప్రయాణీకులను ఉద్దేశించి కీలక ప్రకటన చేసింది. డిసెంబర్ 31న మెట్రో రైలు సర్వీసుల సమయం పొడిగించినట్లు తెలిపింది.

అర్ధరాత్రి ఒంటిగంట వరకు మెట్రో రైలు సర్వీసులు నడుస్తాయని వెల్లడించింది. బుధవారం ప్రారంభ స్టేషన్ల నుంచి రాత్రి ఒంటిగంటకు మెట్రో రైళ్లు బయలుదేరతాయని అధికారులు తెలిపారు.

మెట్రో రైలు, స్టేషన్లలో సిబ్బంది, పోలీసుల నిఘా ఉంటుందన్నారు. ప్రయాణికులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.

You may also like
అల్లు అర్జున్ పాట పాడి అదరగొట్టిన కేంద్రమంత్రి
చెప్పులు లేకుండా రోడ్డుపై రౌడీలు..గుంటూరు పోలీసుల తీరే వేరు!
‘హిజాబ్ ధరించిన మహిళ ప్రధాని అవుతారు’..ఒవైసీ vs బండి
సైబర్ వలలో జేడీ లక్ష్మీనారాయణ సతీమణి

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions