Monday 17th March 2025
12:07:03 PM
Home > తాజా > ఖమ్మం వరదలు..బాధితుల కోసం కాంగ్రెస్ భారీ విరాళం

ఖమ్మం వరదలు..బాధితుల కోసం కాంగ్రెస్ భారీ విరాళం

Congress Party Donates To Help Flood Victims | ఇటీవల వచ్చిన ప్రళయ వరదలకు తెలంగాణలోని పలు ప్రాంతాలు అతలాకుతలం అయ్యాయి. మరీ ముఖ్యంగా ఖమ్మం ( Khammam ), మహబూబాబాద్ ( Mahabubabad ) జిల్లాలు తీవ్ర నష్టాన్ని చవిచూశాయి.

ఎందరో సామాన్యులు సర్వస్వం కోల్పోయారు. బాధితుల కష్టాలను దూరం చేసేందుకు ప్రముఖులు ముందుకొస్తున్నారు.

ఇందులో భాగంగా వరద బాధితుల సహయార్ధం కాంగ్రెస్ పార్టీ ( Congress Party ) భారీ విరాళం ప్రకటించింది. ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ సలహాదారులు, కార్పొరేషన్ ఛైర్మన్లు ( Corporation Chairman’s ) తమ రెండు నెలల జీతాలను విరాళంగా ఇవ్వనున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది.

సీఎం రేవంత్ రెడ్డి ( Cm Revanth Reddy ), పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ( Mahesh Kumar Goud ) సూచనల మేరకు కాంగ్రెస్ ఈ విరాళం ప్రకటించింది.

You may also like
cm revanth reddy
విద్యార్థి జీవన్మరణ పోరాటం.. స్పందించిన సీఎం రేవంత్!
ప్రియాంక గాంధీపై వ్యాఖ్యలు..కొట్టుకున్న కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తలు
అప్పటివరకు కేటీఆర్ ను అరెస్ట్ చేయొద్దు
అరెస్టు అవ్వాలని కేటీఆర్ కుచాలా ఇంట్రెస్ట్

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions