Sunday 11th May 2025
12:07:03 PM
Home > తాజా > ఖమ్మం వరదలు..బాధితుల కోసం కాంగ్రెస్ భారీ విరాళం

ఖమ్మం వరదలు..బాధితుల కోసం కాంగ్రెస్ భారీ విరాళం

Congress Party Donates To Help Flood Victims | ఇటీవల వచ్చిన ప్రళయ వరదలకు తెలంగాణలోని పలు ప్రాంతాలు అతలాకుతలం అయ్యాయి. మరీ ముఖ్యంగా ఖమ్మం ( Khammam ), మహబూబాబాద్ ( Mahabubabad ) జిల్లాలు తీవ్ర నష్టాన్ని చవిచూశాయి.

ఎందరో సామాన్యులు సర్వస్వం కోల్పోయారు. బాధితుల కష్టాలను దూరం చేసేందుకు ప్రముఖులు ముందుకొస్తున్నారు.

ఇందులో భాగంగా వరద బాధితుల సహయార్ధం కాంగ్రెస్ పార్టీ ( Congress Party ) భారీ విరాళం ప్రకటించింది. ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ సలహాదారులు, కార్పొరేషన్ ఛైర్మన్లు ( Corporation Chairman’s ) తమ రెండు నెలల జీతాలను విరాళంగా ఇవ్వనున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది.

సీఎం రేవంత్ రెడ్డి ( Cm Revanth Reddy ), పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ( Mahesh Kumar Goud ) సూచనల మేరకు కాంగ్రెస్ ఈ విరాళం ప్రకటించింది.

You may also like
ముఖ్యమంత్రిగా ఇదే నా బ్రాండ్: సీఎం రేవంత్
‘ఉక్కపోత నుండి ఉపశమనం..నగరంలో వర్షం’
Hydrabad Rains
తెలంగాణకు చల్లటి కబురు చెప్పిన వాతావరణ శాఖ!
cm revanth reddy
విద్యార్థి జీవన్మరణ పోరాటం.. స్పందించిన సీఎం రేవంత్!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions