Friday 13th June 2025
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష వాయిదా

గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష వాయిదా

APPSC Postponed The Group-2 Mains Exam | ఆంధ్రప్రదేశ్ లో ఆదివారం జరగాల్సిన గ్రూప్-2 మెయిన్స్ ( Group-2 Mains ) పరీక్షను వాయిదా వేయాలని రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు ప్రభుత్వం లేఖను రాసింది.

ఈ మేరకు ఏపీపిఎస్సి ( APPSC ) సెక్రటరీకి ప్రభుత్వం లేఖను రాసింది. కాగా గ్రూప్-2 రోస్టర్ తప్పులు సరిదిద్దిన తర్వాతే మెయిన్స్ పరీక్ష నిర్వహించాలని నిరుద్యోగ అభ్యర్థులు డిమాండ్ చేస్తున్న విషయం తెల్సిందే.

ఈ నేపథ్యంలో అభ్యర్థులు చేస్తున్న విన్నపాలను పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం పరీక్షను వాయిదా వేయాలని ఏపీ పీఎస్సి కి సూచించింది.

You may also like
భార్య చివరి కోరిక తీర్చేందుకు వచ్చి.. విమాన ప్రమాదంలో కన్నీటి గాథలు!
plane crash
ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం.. మేడే కాల్ ఇచ్చిన పైలట్లు!
car hangs mid air
Google Map ను నమ్మి ప్రయాణం.. నిర్మాణంలో ఉన్న బ్రిడ్జ్ పైకి కారు!
ministers
తెలంగాణలో కేబినెట్ విస్తరణ.. కొత్త మంత్రులు వీరే!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions