Tuesday 17th March 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > పవన్ ప్రాయశ్చిత్త దీక్ష..నాగబాబు ఏమన్నారంటే !

పవన్ ప్రాయశ్చిత్త దీక్ష..నాగబాబు ఏమన్నారంటే !

naga babu

Nagababu On Pawan’s Prayaschittha Deeksha | ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ( Deputy Cm Pawan Kalyan ) ప్రస్తుతం ప్రాయశ్చిత్త దీక్షలో ఉన్నారు. గత వైసీపీ ( YCP ) హయాంలో తిరుమల లడ్డూలో జంతుకొవ్వును వినియోగించారని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు.

ఈ నేపథ్యంలో శ్రీవారి ప్రసాదం పట్ల ఘోరమైన తప్పు జరిగిందని, స్వామివారు భక్తులను క్షమించాలని కోరుతూ ప్రాయశ్చిత్త దీక్ష చేయనున్నట్లు పవన్ ప్రకటించారు.

ఈ క్రమంలో జనసేన పార్టీ ( Janasena Party ) ప్రధాన కార్యదర్శి నాగబాబు ( Nagababu ) కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ జగన్ మోహన్ రెడ్డి ( Ys Jagan Mohan Reddy )మరియు ఆయన వైసిపి ప్రభుత్వం చేసిన పాపాన్ని పవన్ కళ్యాణ్ ప్రాయిశ్చిత్తం చేసి కడిగేస్తున్నాడు ‘ అని ఆయన పేర్కొన్నారు.

You may also like
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
gaddar awards
గద్దర్ సినీ అవార్డులను ప్రకటించిన ప్రభుత్వం.. ఉత్తమ చిత్రం ఏదంటే!
kalvakuntla kavitha
‘ఎస్సీల రిజర్వేషన్లు 18 శాతానికి పెంచాలి’
రాష్ట్రంలో కాంగ్రెస్ బుల్డోజర్ రాజ్యం

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions