Thursday 19th September 2024
12:07:03 PM
Home > తాజా > వరద బాధితులకు తెలంగాణ పోలీసులు భారీ విరాళం

వరద బాధితులకు తెలంగాణ పోలీసులు భారీ విరాళం

Telangana Police Donated 11 Crores For CMRF | తెలంగాణ వరద బాధితుల ( Flood Victims )ను ఆదుకునేందుకు అందరూ ముందుకువస్తున్నారు. ఇందులో భాగంగా వరద బాధితుల సహాయార్ధం తెలంగాణ పోలీసులు ( Telangana Police ) భారీ విరాళం అందజేశారు.

పోలీసులు తమ ఒకరోజు జీతాన్ని మొత్తంగా రూ.11.06 కోట్లు విరాళం ఇచ్చారు. ఈ మేరకు సీఎం రేవంత్ ( Cm Revanth ) కు డీజీపీ జితేందర్ ( DGP Jithender ) రూ.11 కోట్ల చెక్కును అందజేశారు.

తెలంగాణ పోలీసు అకాడమీలో పాసింగ్ అవుట్ పరేడ్ కు హాజరైన సీఎంకు డీజీపీ ఈ మేరకు చెక్కును అందజేశారు. మరోవైపు తెలంగాణ ఉద్యోగులు తమ ఒకరోజు వేతనాన్ని రూ.130 కోట్లను వరద బాధితుల కోసం విరాళం అందించిన విషయం తెల్సిందే.

You may also like
ఓటుకు నోటు కేసు..రాహుల్ గాంధీ స్థానాన్ని కేటీఆర్ భర్తీ చేస్తున్నారు
సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
cm revanth reddy
IIHTకి ఆయన పేరు పెడతాం: సీఎం రేవంత్!
ఖమ్మం వరదలు..బాధితుల కోసం కాంగ్రెస్ భారీ విరాళం

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions