Saturday 31st January 2026
12:07:03 PM
Home > తాజా > వరద బాధితులకు తెలంగాణ పోలీసులు భారీ విరాళం

వరద బాధితులకు తెలంగాణ పోలీసులు భారీ విరాళం

Telangana Police Donated 11 Crores For CMRF | తెలంగాణ వరద బాధితుల ( Flood Victims )ను ఆదుకునేందుకు అందరూ ముందుకువస్తున్నారు. ఇందులో భాగంగా వరద బాధితుల సహాయార్ధం తెలంగాణ పోలీసులు ( Telangana Police ) భారీ విరాళం అందజేశారు.

పోలీసులు తమ ఒకరోజు జీతాన్ని మొత్తంగా రూ.11.06 కోట్లు విరాళం ఇచ్చారు. ఈ మేరకు సీఎం రేవంత్ ( Cm Revanth ) కు డీజీపీ జితేందర్ ( DGP Jithender ) రూ.11 కోట్ల చెక్కును అందజేశారు.

తెలంగాణ పోలీసు అకాడమీలో పాసింగ్ అవుట్ పరేడ్ కు హాజరైన సీఎంకు డీజీపీ ఈ మేరకు చెక్కును అందజేశారు. మరోవైపు తెలంగాణ ఉద్యోగులు తమ ఒకరోజు వేతనాన్ని రూ.130 కోట్లను వరద బాధితుల కోసం విరాళం అందించిన విషయం తెల్సిందే.

You may also like
‘చైనా మాంజా..ఏడేళ్ల జైలు తప్పదు’
‘తెలంగాణ రియల్ హీరో ఐబొమ్మ రవి’
నేరస్థుడి ఎన్కౌంటర్..కానిస్టేబుల్ కు ఘన నివాళి
QNET స్కామ్..తస్మాత్ జాగ్రత్త

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions