Tuesday 13th May 2025
12:07:03 PM
Home > తాజా > వరద బాధితులకు తెలంగాణ పోలీసులు భారీ విరాళం

వరద బాధితులకు తెలంగాణ పోలీసులు భారీ విరాళం

Telangana Police Donated 11 Crores For CMRF | తెలంగాణ వరద బాధితుల ( Flood Victims )ను ఆదుకునేందుకు అందరూ ముందుకువస్తున్నారు. ఇందులో భాగంగా వరద బాధితుల సహాయార్ధం తెలంగాణ పోలీసులు ( Telangana Police ) భారీ విరాళం అందజేశారు.

పోలీసులు తమ ఒకరోజు జీతాన్ని మొత్తంగా రూ.11.06 కోట్లు విరాళం ఇచ్చారు. ఈ మేరకు సీఎం రేవంత్ ( Cm Revanth ) కు డీజీపీ జితేందర్ ( DGP Jithender ) రూ.11 కోట్ల చెక్కును అందజేశారు.

తెలంగాణ పోలీసు అకాడమీలో పాసింగ్ అవుట్ పరేడ్ కు హాజరైన సీఎంకు డీజీపీ ఈ మేరకు చెక్కును అందజేశారు. మరోవైపు తెలంగాణ ఉద్యోగులు తమ ఒకరోజు వేతనాన్ని రూ.130 కోట్లను వరద బాధితుల కోసం విరాళం అందించిన విషయం తెల్సిందే.

You may also like
‘నన్ను మోసం చేశాడు..పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన పదేళ్ల బాలుడు’
‘తెలంగాణ పోలీస్ దేశంలోనే బెస్ట్..సీఎం రేవంత్ హర్షం’
ముఖ్యమంత్రిగా ఇదే నా బ్రాండ్: సీఎం రేవంత్
పోలీస్ వాహనంతో ఆకతాయిల రీల్స్..అయినా కేసు ఎందుకు పెట్టలేదంటే!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions