మంత్రులకు శాఖల కేటాయింపుపై విషయమై ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి
-11 మంది మంత్రుల శాఖలపై కాంగ్రెస్ పెద్దలతో చర్చించనున్న రేవంత్ రెడ్డి-18 మందిలో 12 మందికి దక్కిన మంత్రి పదవి-మరో ఆరుగురికి ఇచ్చే అంశంపై చర్చ మంత్రివర్గ కూర్పుపై చర్చించేందుకు... Read More
భారత్లో క్రికెట్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పన్లేదు.
-సఫారీ బోర్డు ఆర్థిక కష్టాలను తీర్చనున్న భారత్..-మూడు ఫార్మాట్ల సిరీస్ల ద్వారా భారీ ఆదాయం! ఇండియన్ ప్రీమియర్ లీగ్ ద్వారా వేలాది కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జిస్తున్న బీసీసీఐ.. ప్రపంచ... Read More
ఆహారంతో మలబద్ధకం, అజీర్తి సమస్యలకు చెక్
చలికాలంలో వేడివేడిగా ఇష్టమైన ఆహార పదార్ధాలను తీసుకోవడంతో పాటు పండగ సీజన్ కావడంతో పలు వంటకాలను లాగిస్తుంటారు. దీంతో ఈ సీజన్లో కడుపుబ్బరం, వికారం, మలబద్ధకం, అజీర్తి వంటి జీర్ణ... Read More
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసిలో ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది.
అమరావతి : ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసిలో ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. వీరిలో ఒక మహిళ , ముగ్గురు పురుషులు ఉన్నారు. వారణాసిలోని దశాంశ్వమేథ్ పోలీస్... Read More
దేశం నలుమూలలా కంపించిన భూమి… నాలుగు రాష్ట్రాల్లో భూకంపం
-తమిళనాడు, కర్ణాటక, గుజరాత్, మేఘాలయ రాష్ట్రాల్లో ప్రకంపనలు-తొలుత తమిళనాడులో భూకంపం-వివరాలు తెలిపిన నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ భారత్ నలుమూలలా నేడు భూమి కంపించింది. ఆగ్నేయంలో తమిళనాడు, నైరుతిలో కర్ణాటక,... Read More
మరో మూడు నెలల్లో ఏపీలో కూడా తెలంగాణ పరిస్థితే వస్తుందన్న చంద్రబాబు
-జైల్లో మానసిక క్షోభను అనుభవించానని ఆవేదన-ఏపీలోనే ఎక్కువ మంది రైతులు అప్పులపాలు అయ్యారని వ్యాఖ్యతెలంగాణ ఎన్నికల ఫలితాలపై టీడీపీ అధినేత చంద్రబాబు పరోక్షంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో జగన్... Read More
తెలంగాణ రాజకీయాలపై చంద్రబాబు షాకింగ్ కామెంట్స్!
ChandraBabu Comments On TS Results | చంద్రబాబు, తెలంగాణ ఎన్నికల ఫలితాలు, బీఆరెస్ ఓటమి, చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు, టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు సంచలన... Read More
కేసీఆర్ను పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత
హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) కాలుజారి పడటంతో ఆయనకు గాయమైన విషయం తెలిసిందే. దీంతో గురువారం అర్ధరాత్రి సోమాజిగూడలోని యశోద దవాఖానకు తరలించారు. పరిశీలించిన వైద్యులు ఎడమ కాలి... Read More
సీఎం జనాల్లో ఉండటం కన్నా గొప్ప కార్యక్రమం ఏముంటుందని వ్యాఖ్య
-రేవంత్ ప్రజాదర్బార్ నిర్వహించడం గొప్ప నిర్ణయమన్న మోత్కుపల్లి-చెప్పిన విధంగానే రేవంత్ ప్రజల్లోకి వచ్చారని ప్రశంస ప్రజానాయకులు ప్రజల్లో ఉండాలని, ప్రజలతో మమేకం కావాలని మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్... Read More
నీట మునిగిన చెన్నై.. రజినీకాంత్ కీ తప్పని వరద కష్టాలు!
-చెన్నైలోని పోయెస్ గార్డెన్ ప్రాంతంలో ఉన్న రజినీ ఇంటి బయట భారీగా వరద నీరు నిలబడ్డాయి.మిగ్జాం తుఫాన్ తాకిడికి తమిళనాడు రాజధాని చెన్నై అతలాకుతలమైంది. భీకర గాలులు, కుండపోత వానతో... Read More










