Monday 23rd March 2026
12:07:03 PM
Home > telangana news (Page 28)

ఆ వార్తలన్నీ అవాస్తవం.. క్లారిటీ ఇచ్చిన స్మితా సబర్వాల్!

Smita Sabharwal | సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మిత సబర్వాల్ (Smita sabharwal) గురువారం నాడు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క ను మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణలో నూతన...
Read More

హామీలకు డబ్బులు ఇటలీ నుండి తెస్తారా లేక..కాంగ్రెస్ పై రాజాసింగ్ సెటైర్లు..!

Rajasingh Comments | బీజేపీ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (MLA Rajasingh) కాంగ్రెస్ పార్టీ పై సెటైర్లు గుప్పించారు. ఈ మేరకు గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద...
Read More

ధరణిపై సీఎం రేవంత్ సమీక్ష.. నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి!

CM Revanth Review On Dharani Portal | తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పాలనలో తనదైన దూకుడు ప్రదర్శిస్తున్నారు. సీఎంగా...
Read More

అయ్యప్ప మాల ధరించిన బాలికను స్కూల్‌లోకి అనుమతించని యాజమాన్యం

-బండ్లగూడలోని స్కూల్‌లో ఘటన-యూనిఫాం లోనే రావాలని చెప్పిన యాజమాన్యం-స్కూల్ ఎదుట నిరసన తెలిపిన తండ్రిహైదరాబాద్ బండ్లగూడలో ఓ ప్రయివేట్ స్కూల్ యాజమాన్యం… అయ్యప్ప మాల ధరించిన బాలికపై దురుసుగా ప్రవర్తించింది....
Read More

కేసీఆర్ కోసం యశోద ఆసుపత్రికి వెళ్లిన నటుడు ప్రకాశ్ రాజ్

-బాత్రూంలో జారిపడిన కేసీఆర్… హిప్ రీప్లేస్ మెంట్ చేసిన వైద్యులు-యశోదా ఆసుపత్రిలో కొనసాగుతున్న చికిత్స-యశోదా ఆసుపత్రిలో కేటీఆర్ తో మాట్లాడిన ప్రకాశ్ రాజ్-కేసీఆర్ కోలుకుంటున్నారని తెలుసుకుని హర్షంఇటీవల బాత్రూంలో జారిపడి...
Read More

నేటి నుంచి తెలంగాణలో ‘ప్రజావాణి’ కార్యక్రమం

-ఉదయం 10.30 గంటలకు కార్యక్రమం ప్రారంభం-సమస్యలపై ప్రజల అర్జీలు స్వీకరించనున్న కలెక్టర్లు, ఎమ్మెల్యేలు-కార్యక్రమంపై తరచూ సమీక్ష జరగాలంటున్న ప్రజలుజిల్లా స్థాయి అధికారులు కార్యక్రమంలో పాల్గొంటే సమస్యలు పరిష్కారమవుతాయని సూచనతెలంగాణ సీఎంగా...
Read More

ఇండియాలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు

-గత 24 గంటల్లో కొత్తగా 166 కోవిడ్ కేసుల నమోదు-ప్రస్తుతం దేశంలో 895 యాక్టివ్ కేసులు-సిమ్లాలో కరోనా కారణంగా ఒక మహిళ మృతికరోనా మహమ్మారి అంతమయిపోయిందని అందరూ భావిస్తున్నారు. ఇంకా...
Read More

శబరిమల ఆలయం వద్ద క్యూ లైన్‌లో కుప్పకూలిన బాలిక.చికిత్స పొందుతూ మృతి

-గుండె సంబంధిత సమస్యతో ప్రాణాలు కోల్పోయిన చిన్నారి-సుదీర్ఘ సమయంపాటు క్యూలైన్‌లో వేచివున్న బాలిక-ఒక్కసారిగా కుప్పకూలడంతో ఆసుపత్రికి తరలింపు కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల ఆలయం వద్ద అపశ్రుతి చోటుచేసుకుంది. దర్శనం...
Read More

వరంగల్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.

రాయపర్తి మండల శివారు కిష్టాపురం క్రాస్ రోడ్డులో వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని(Lorry) బైక్‌ ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన ఆదివారం అర్ధరాత్రి...
Read More

పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి నేను అలాంటి వ్యాఖ్యలు చేయలేదు: కిషన్ రెడ్డి

-జనసేనతో పొత్తు వల్ల బీజేపీకి నష్టం కలిగిందని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించినట్టు ప్రచారం-పొత్తు లేకపోతే గ్రేటర్ లో మరో 5 స్థానాలు వచ్చుండేవని అన్నట్టు వార్తలు వైరల్-ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని...
Read More
Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions