Tuesday 8th July 2025
12:07:03 PM
Home > క్రీడలు > బోర్డర్-గావస్కర్ ట్రోఫీ ఎలా మొదలైందో తెలుసా !

బోర్డర్-గావస్కర్ ట్రోఫీ ఎలా మొదలైందో తెలుసా !

Border-Gavaskar Trophy Story | టెస్టు ( Test Series ) విభాగంలో ఆస్ట్రేలియా ( Australia ), ఇంగ్లాండ్ ( England ) దేశాల మధ్య జరిగే యాషెస్ ( Ashes ) అత్యంత ప్రతిష్ఠాత్మక సిరీస్ గా అభిమానులు పరిగణిస్తారు.

ఈ సిరీస్ కు తీసిపోని విదంగా టీం ఇండియా-ఆస్ట్రేలియా జట్ల మధ్య నువ్వా నేనా అనే విదంగా బోర్డర్ గావస్కర్ ట్రోఫీ ( Border-Gavaskar Trophy ) జరుగుతుంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా పెర్త్ ( Perth ) వేదికగా ఈ సిరీస్ నవంబర్ 22న మొదలుకానుంది.

అయితే బోర్డర్ గావస్కర్ ట్రోఫీ ఎప్పుడు మొదలైంది, దీని వెనుక ఉన్న నేపథ్యం ఏంటి అనే ఆసక్తి నెలకొంది. బోర్డర్ గావస్కర్ ట్రోఫీ 1996లో మొదలయింది. ఆ ఏడాది ఏకైక టెస్టు మ్యాచ్ కోసం ఆసీస్ టీం ఇండియాకు వచ్చింది.

ఈ క్రమంలో ఇరుజట్లకు విశేష సేవలందించిన సునిల్ గావస్కర్, అలెన్ బోర్డర్ పేర్ల మీద ఒక సిరీస్ నిర్వహిస్తే బాగుంటుందని భావించారు. అనంతరం బోర్డర్-గావస్కర్ ట్రోఫీఈ క్రమంలో ఇరుజట్లకు విశేష సేవలందించిన సునిల్ గావస్కర్, అలెన్ బోర్డర్ పేర్ల మీద ఒక సిరీస్ నిర్వహిస్తే బాగుంటుందని భావించారు. అనంతరం బోర్డర్-గావస్కర్ ట్రోఫీగా నామకరణం చేశారు. ఇలా మొదలైన ఈ సిరీస్ ఇప్పటికీ విజయవంతంగా సాగుతుంది.

తొలి సిరీస్ ను భారత్ కైవసం చేసుకుంది. అలాగే ఇప్పటి వరకు ఈ సిరీస్ ను 16 సార్లు నిర్వహించగా 10 సార్లు టీం ఇండియా విజయం సాధించింది.

You may also like
‘సకాలంలో యూరియాను సరఫరా చేయండి’
‘కళ్యాణమస్తు’ పథకానికి శ్రీకారం చుట్టిన వైఎస్సార్..కారణం ఇదే!
తోడు కోసం పెళ్లి చేసుకుంటే..భర్త కాదు మోసగాడు !
‘కేటీఆర్ జన్మదినం..వినూత్నంగా గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions