Tuesday 22nd July 2025
12:07:03 PM
Home > తాజా > ఊహాగానాలు నిజం అయ్యాయి..కేటీఆర్ పై కేసు నమోదు

ఊహాగానాలు నిజం అయ్యాయి..కేటీఆర్ పై కేసు నమోదు

ACB Files Case Against KTR In Formula E Race | బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ( KTR )పై కేసు నమోదైంది. ఫార్ములా ఈ కారు రేస్ వ్యవహారంపై ఏసీబీ కేసు నమోదు చేసింది.

ఈ వ్యవహారంలో కేటీఆర్ పై విచారణ జరిపేందుకు రాష్ట్ర గవర్నర్ ఇటీవలే అనుమతి ఇచ్చిన విషయం తెల్సిందే. గవర్నర్ అనుమతి రావడంతో తదుపరి కార్యాచరణను ప్రభుత్వం వేగవంతం చేసింది.

ఈ కేసులో కేటీఆర్ ను ఏ-1 గా పేర్కొన్నారు. ఏ-2 గా ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్, ఏ-3గా బీఎల్ఎన్ రెడ్డి ఉన్నారు.

You may also like
‘నిధి అగర్వాల్ ను చూసి నాకే బాధ, సిగ్గనిపించింది’
గోడకు రంధ్రం చేసి..18 కిలోల బంగారం ఎత్తుకెళ్లిన దొంగలు
భార్య పాదాలకు నమస్కరించే నిద్రపోతా..రేసుగుర్రం నటుడు ఎమోషనల్
విద్యార్థిని ఘోరంగా కొట్టిన టీచర్..ఆరు నెలల జైలు, రూ.లక్ష ఫైన్

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions