Monday 12th January 2026
12:07:03 PM
Home > తాజా > ఊహాగానాలు నిజం అయ్యాయి..కేటీఆర్ పై కేసు నమోదు

ఊహాగానాలు నిజం అయ్యాయి..కేటీఆర్ పై కేసు నమోదు

ACB Files Case Against KTR In Formula E Race | బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ( KTR )పై కేసు నమోదైంది. ఫార్ములా ఈ కారు రేస్ వ్యవహారంపై ఏసీబీ కేసు నమోదు చేసింది.

ఈ వ్యవహారంలో కేటీఆర్ పై విచారణ జరిపేందుకు రాష్ట్ర గవర్నర్ ఇటీవలే అనుమతి ఇచ్చిన విషయం తెల్సిందే. గవర్నర్ అనుమతి రావడంతో తదుపరి కార్యాచరణను ప్రభుత్వం వేగవంతం చేసింది.

ఈ కేసులో కేటీఆర్ ను ఏ-1 గా పేర్కొన్నారు. ఏ-2 గా ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్, ఏ-3గా బీఎల్ఎన్ రెడ్డి ఉన్నారు.

You may also like
అల్లు అర్జున్ పాట పాడి అదరగొట్టిన కేంద్రమంత్రి
చెప్పులు లేకుండా రోడ్డుపై రౌడీలు..గుంటూరు పోలీసుల తీరే వేరు!
‘హిజాబ్ ధరించిన మహిళ ప్రధాని అవుతారు’..ఒవైసీ vs బండి
సైబర్ వలలో జేడీ లక్ష్మీనారాయణ సతీమణి

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions