Friday 18th October 2024
12:07:03 PM

Day

December 8, 2023

సీఎం రేవంత్ సంచలన నిర్ణయం.. డీజీపీ కీలక ఆదేశాలు!

CM Revanth Reddy | తెలంగాణ నూతన సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పొల్గొన్న ఉద్యమకారులపై నమోదైన కేసులన్నీ ఎత్తివేయాలని ప్రభుత్వం...
Read More

TSRTC బస్సుల్లో ఉచిత ప్రయాణం.. రాష్ట్రం దాటితే.. ఏం చేయాలంటే!

TSRTC Free Ride For Women | నూతనంగా ఏర్పాటైన తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలను ప్రకటించిన విషయం...
Read More

కేసీఆర్‌ను చూసేందుకు ఎవరూ ఆసుపత్రికి రావొద్దు: మాజీ మంత్రి హరీశ్ రావు

-ఆందోళన అవసరం లేదు… ఆరోగ్యం నిలకడగా ఉందని వెల్లడి-కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు హెల్త్ బులెటిన్ విడుదల చేస్తామన్న హరీశ్ రావు-కేసీఆర్ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారన్న మాజీ మంత్రి మాజీ...
Read More

మంత్రులకు శాఖల కేటాయింపుపై విషయమై ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి

-11 మంది మంత్రుల శాఖలపై కాంగ్రెస్ పెద్దలతో చర్చించనున్న రేవంత్ రెడ్డి-18 మందిలో 12 మందికి దక్కిన మంత్రి పదవి-మరో ఆరుగురికి ఇచ్చే అంశంపై చర్చ మంత్రివర్గ కూర్పుపై చర్చించేందుకు...
Read More

భారత్‌లో క్రికెట్‌ క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పన్లేదు.

-సఫారీ బోర్డు ఆర్థిక కష్టాలను తీర్చనున్న భారత్‌..-మూడు ఫార్మాట్ల సిరీస్‌ల ద్వారా భారీ ఆదాయం! ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ద్వారా వేలాది కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జిస్తున్న బీసీసీఐ.. ప్రపంచ...
Read More

 ఆహారంతో మ‌ల‌బ‌ద్ధ‌కం, అజీర్తి స‌మ‌స్య‌ల‌కు చెక్‌

చ‌లికాలంలో వేడివేడిగా ఇష్ట‌మైన ఆహార ప‌దార్ధాల‌ను తీసుకోవడంతో పాటు పండ‌గ సీజ‌న్ కావ‌డంతో ప‌లు వంట‌కాల‌ను లాగిస్తుంటారు. దీంతో ఈ సీజ‌న్‌లో క‌డుపుబ్బ‌రం, వికారం, మ‌ల‌బ‌ద్ధ‌కం, అజీర్తి వంటి జీర్ణ...
Read More

ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రంలోని వారణాసిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది.

అమరావతి : ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రంలోని వారణాసిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. వీరిలో ఒక మహిళ , ముగ్గురు పురుషులు ఉన్నారు. వారణాసిలోని దశాంశ్వమేథ్‌ పోలీస్‌...
Read More

దేశం నలుమూలలా కంపించిన భూమి… నాలుగు రాష్ట్రాల్లో భూకంపం

-తమిళనాడు, కర్ణాటక, గుజరాత్, మేఘాలయ రాష్ట్రాల్లో ప్రకంపనలు-తొలుత తమిళనాడులో భూకంపం-వివరాలు తెలిపిన నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ భారత్ నలుమూలలా నేడు భూమి కంపించింది. ఆగ్నేయంలో తమిళనాడు, నైరుతిలో కర్ణాటక,...
Read More

మరో మూడు నెలల్లో ఏపీలో కూడా తెలంగాణ పరిస్థితే వస్తుందన్న చంద్రబాబు

-జైల్లో మానసిక క్షోభను అనుభవించానని ఆవేదన-ఏపీలోనే ఎక్కువ మంది రైతులు అప్పులపాలు అయ్యారని వ్యాఖ్యతెలంగాణ ఎన్నికల ఫలితాలపై టీడీపీ అధినేత చంద్రబాబు పరోక్షంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో జగన్...
Read More

ఆసుపత్రిలో కేసీఆర్.. ప్రొటెం స్పీకర్ గా అక్బరుద్దీన్ ఓవైసీ!

Akbaruddin Owaisi As Pro-tem Speaker | తెలంగాణ శాసనసభ సమావేశాలు శనివారం నుండి మొదలుకానున్నాయి. ఈ సమావేశాల్లో ప్రొటెం స్పీకర్, నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యే ల చేత ప్రమాణ...
Read More
Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions