తిరుమల శ్రీవారిని దర్శించుకున్న లాలూ ప్రసాద్ యాదవ్
-ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్యాదవ్-శనివారం తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించు కున్నారు.ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్యాదవ్ శనివారం తిరుమల లోని శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించు కున్నారు. రాత్రి... Read More
నా పేరు వాడుకుని డబ్బులు సంపాదిస్తున్నావ్: రేణుదేశాయ్ ఫైర్!
Renu Desai Fires On Journalist | ప్రముఖ సినీ నటి రేణు దేశాయ్ ‘టైగర్ నాగేశ్వరరావు’ (Tiger Nageswar Rao) చిత్రంతో రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. మరోవైపు... Read More
బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం.. మహాలక్ష్మి టికెట్ ఇదే!
Mahalxmi Ticket | సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం రెండు నూతన పథకాలను ప్రారంభించింది. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతరం, శాసనసభ ప్రాంగణంలో సీఎం రేవంత్ రెడ్డి,... Read More
అన్నదాన ప్రభువే శరణం అయ్యప్ప..
కొత్తూరు: నలభై ఐదు రోజులు ఎంతో భక్తి శ్రద్ధలతో, నియమ నిష్టలతో అయ్యప్ప మాలలు ధరించిన అయ్యప్ప స్వాములకు అన్నదానం చేయడం అదృష్టంగా భావిస్తున్నామని కొత్తూరు మండలం పెంజెర్ల గ్రామానికి... Read More
“ఖాసీం రజ్వీ వారసుల ముందు ప్రమాణ స్వీకారం చేయను”
BJP MLAs Boycott Assembly Session | తెలంగాణ శాసనసభ సమావేశాలు శనివారం ఉదయం నుండి ప్రారంభం అయ్యాయి. కాగా చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే, ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ ప్రొటెం... Read More
ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా మళ్లీ మోదీ!
Modi As Most Popular Leader | ప్రధాని నరేంద్ర మోదీ పాప్యులారిటీ గురించి అందరికీ తెలిసిందే. విదేశాల్లోనూ ఆయన పర్యటనలకు భారీగా జనాలు తరలివస్తుంటారు. ప్రవాస భారతీయుల్లోనూ ఆయనకు... Read More
ప్రభుత్వం పడిపోతుందనే భయంతోనే కాంగ్రెస్ ఇలా చేసింది: కిషన్ రెడ్డి
BJP Kishan Reddy Pressmeet | తెలంగాణ శాసనసభ సమావేశాల నేపథ్యంలో సంచలన వ్యాఖ్యలు చేశారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి. శనివారం నాడు పార్టీ తరఫున గెలిచిన... Read More
స్నహమేరా జీవితం..స్నేహమేరా శాశ్వతం..
నందిగామ :స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం అని ఓ సినిమా రచయిత పాట గుర్తుకు వస్తుంది.ఒకే మండలం, ఒకే బడిలో చదివి, రాజకీయాల్లో సైతం మిత్రుని కోసం అహర్నిశలు శ్రమించి,అధికార... Read More
బోధన్ కమ్మ సంఘ రజితోత్సవవేడుకలను విజయవంతం చేయాలి
బోధన్: బోధన్ పట్టణ శివారులోని కమ్మ సంఘ భవనంలో నేడు, రేపు నిర్వహించే కమ్మ సంఘం రజితోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని బోధన్ కమ్మ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు పళ్లెంపాటి... Read More
నేటి నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం
బోధన్: నేటి నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు బోధన్ బస్ డిపో మేనేజర్ శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు... Read More